రోహిత్ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క ఏడాదిలో 8 మంది కెప్టెన్లను మార్చాల్సి వచ్చింది టీమిండియా... రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, శిఖర్ ధావన్... ఇలా సిరీస్కో కెప్టెన్ని మారుస్తూ చేసిన చెత్త ప్రయోగాలు టీమ్ని తీవ్రంగా దెబ్బ తీశాయి...