ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత టీమిండియాకి ఓపెనర్గా మారిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి వైట్ బాల్ ఫార్మాట్లో వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. వన్డే వరల్డ్ కప్ 2019లో 5 సెంచరీలు చేసిన రోహిత్, 2023 ప్రపంచ కప్లో సారథిగా ఆడబోతున్నాడు..