మొదటి రెండు టెస్టులకు రోహిత్, ఇషాంత్ దూరం... బీసీసీఐ అధికారిక ప్రకటన...
First Published Nov 24, 2020, 1:52 PM ISTఐపీఎల్ 2020 సీజన్లో గాయపడిన రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ గాయం కారణంగా మొదటి రెండు టెస్టు మ్యాచులకు దూరం కానున్నారు. మొదట టెస్టు సిరీస్ మొత్తానికి రోహిత్, ఇషాంత్ దూరమయ్యారని వార్తలు వచ్చినా, నేషనల్ క్రికెట్ అకాడమీ సూచనతో లేటుగా అయినా ఆస్ట్రేలియాకి ఈ ఇద్దరినీ పంపాలని నిర్ణయించుకుంది బీసీసీఐ.