రాహుల్ త్రిపాఠిని ఆడించకపోవడం అన్యాయం... భారత క్రికెటర్ రాబిన్ ఊతప్ప...
First Published Aug 21, 2022, 1:05 PM ISTఐపీఎల్ 2022 సీజన్ తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్నారు ఉమ్రాన్ మాలిక్, రాహుల్ త్రిపాఠి. ఉమ్రాన్ మాలిక్ని అటు తిప్పి, ఇటు తిప్పి ముచ్చటగా మూడంటే మూడు టీ20 మ్యాచులు ఆడించిన భారత జట్టు, అతన్ని పక్కనబెట్టేసింది. ఇప్పుడు రాహుల్ త్రిపాఠి కూడా అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నాడు...