ఈ మ్యాచ్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగలేదు. ఈసారి ఆసియా కప్ 2022 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్లో షాహీన్ ఆఫ్రిదీని రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ ఎలా ఎదుర్కొంటారో చూడాలని క్రికెట్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. అయితే అనుకోకుండా గాయం కారణంగా షాహిన్ ఆఫ్రిదీ ఈ టోర్నీకి దూరమయ్యాడు...