యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ దీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బీసీసీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక వైద్య బృందం పంత్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నది. పంత్ డెహ్రాడూన్ లో ఉంటే అక్కడ్నుంచి మెరుగైన వైద్య సదుపాయాల కోసం అతడిని ముంబైకి ఎయిర్ అంబులెన్స్ పెట్టి మరీ తరలించిన బీసీసీఐ..