ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో పూజారా కూడా ఉన్నాడు. అప్పుడు ఛతేశ్వర్ పూజారాకి వైస్ కెప్టెన్సీ ఇవ్వనివాళ్లు, ఇప్పుడు రిషబ్ పంత్ని కాదని అతనికి ఎందుకిచ్చారు. అప్పుడు జూనియర్కి వైస్ కెప్టెన్సీ ఇచ్చి తప్పు చేశామని అనుకున్నారా? లేక రాహుల్కి సీనియర్ సలహాలు కావాలని పూజారాకి వైస్ కెప్టెన్సీ పదవి ఇచ్చారా...