కాగా రాబోయే ఫైనల్ లో భారత జట్టుకు స్పిన్నర్లే కీలకమవుతారని హెడెన్ అన్నాడు. ‘టీమిండియాకు అశ్విన్, జడేజా, అక్షర్ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. ఆసీస్ కు ఈ విషయంలో టీమిండియాకు ఉన్న అడ్వాంటేజ్ లేదు. ఒకవేళ ఓవల్ పిచ్ కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మాదిరిగానే టర్న్ అయితే అప్పుడు అది భారత జట్టుకు అనుకూలించేదే..’అని చెప్పాడు.