ఐపీఎల్ -16 ముగిసిన తర్వాత రమీజ్ రాజా తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ... ‘ఈ ఏడాది ఐపీఎల్ ఎల్లో (సీఎస్కే జెర్సీ కలర్), ధోనికి చిరకాలం గుర్తుండిపోతుంది. ధోని వినయం, అతడి మేనియా, కెప్టెన్సీ, ప్రశాంతత, వికెట్ కీపింగ్ రాబోయే కొన్ని తరాల పాటు గుర్తుండిపోతాయి.