టీ20 వరల్డ్ కప్ తర్వాత దినేశ్ కార్తీక్, మళ్లీ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అతని అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసినట్టే. ఇక రిషబ్ పంత్కి మిగిలిన పోటీ సంజూ శాంసన్, ఇషాన్ కిషన్లతోనే. ఇషాన్ కిషన్ 31 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్తో 36 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు...