ఇదే విషయమై డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ మాట్లాడుతూ.. ‘డీడీసీఏ నుంచి ఓ బృందం డెహ్రాడూన్ కు వెళ్లింది. అక్కడ పంత్ ఆరోగ్యాన్ని పరిశీలించింది. ప్లాస్టిక్ సర్జరీ అవసరమని భావించడంతో మేం ముందుగా అతడిని ఢిల్లీకి షిఫ్ట్ చేయాలని అనుకున్నాం. అవసరమైతే విమానం (ఎయిర్ అంబులెన్స్) ద్వారా పంత్ ను ఢిల్లీకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నాం..