రిషబ్ పంత్ను చూస్తుంటే మహేంద్ర సింగ్ ధోనీ కూల్ కెప్టెన్సీ, విరాట్ కోహ్లీ అగ్రెసివ్ బ్యాటింగ్ కలిసిన ప్లేయర్లా కనిపిస్తాడు. ఇలాగే కొనసాగితే, పంత్... ధోనీ క్రియేట్ చేసిన రికార్డులను కూడా తిరగరాయగలడు’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.
రిషబ్ పంత్ను చూస్తుంటే మహేంద్ర సింగ్ ధోనీ కూల్ కెప్టెన్సీ, విరాట్ కోహ్లీ అగ్రెసివ్ బ్యాటింగ్ కలిసిన ప్లేయర్లా కనిపిస్తాడు. ఇలాగే కొనసాగితే, పంత్... ధోనీ క్రియేట్ చేసిన రికార్డులను కూడా తిరగరాయగలడు’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.