ఆడిలైడ్లో 36 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత మెల్బోర్న్లో గెలిచి కమ్బ్యాక్ ఇచ్చిన భారత జట్టు, సిడ్నీ టెస్టును డ్రా చేసుకుంది. విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, హనుమ విహారి, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా గాయపడడంతో ఆఖరి టెస్టులో ముగ్గురు కొత్త ప్లేయర్లతో బరిలో దిగి సంచలన విజయం అందుకుంది...