బీసీసీఐ ఇచ్చే డబ్బులతోనే పాకిస్తాన్లో కుర్రాళ్లకు మ్యాచ్ ఫీజులు చెల్లిస్తున్నాం.. పాక్ మాజీ షోయబ్ అక్తర్
First Published Aug 19, 2023, 11:51 AM ISTప్రపంచంలోనే వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ. ఐపీఎల్ ద్వారానే దాదాపు లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని ఖాతాలో వేసుకుంటోంది భారత క్రికెట్ బోర్డు. ఐదేళ్ల మీడియా రైట్స్ని రూ.48 వేల కోట్ల రూపాయలకు విక్రయించింది బీసీసీఐ. ఫ్రాంఛైజీలు, స్పాన్సర్లు, టికెట్ల విక్రయాలు ఇతరత్రా ఆదాయం కలిపితే భారత క్రికెట్ బోర్డు సంపాదన లక్ష కోట్లకు పైనే ఉంటుంది...