వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి వేదిక ఇవ్వబోతున్న బీసీసీఐ, ఐసీసీ చెల్లించాల్సిన ఆదాయపు పన్నును కూడా తానే చెల్లిస్తోంది. భారత క్రికెట్ ద్వారా ఐసీసీకి వస్తున్న వందల కోట్ల ఆదాయం, ప్రపంచ దేశాల క్రికెట్ అభివృద్ధికి ఉపయోగపడుతోంది. ఇండియా ద్వారా ఐసీసీకి చేరే ఆదాయంలో కొంత భాగం పాకిస్తాన్కి కూడా చేరుతోంది..