అయితే నిన్నటి ఆటలో ఆర్సీబీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. చాహల్ ఒక వికెట్ తీసుకున్నా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో నెటిజన్లు ధనశ్రీని టార్గెట్ చేశారు. ధనశ్రీ క్రికెట్ మ్యాచ్ లు చూసేందుకు రావడంతోనే బెంగళూరు వరుసగా పరాజయాల బాట పట్టిందని, ఇకపై ఆర్సీబీ మ్యాచ్ లకు రావద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు.