ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఐదో టెస్టుపై ఎటూ తేల్చని ఐసీసీ... వచ్చే ఏడాదిలో సిరీస్ ముగించాలని...
First Published Sep 25, 2021, 3:54 PM ISTఐపీఎల్ 2021 ఫేజ్ 2 ఆరంభానికి ముందు భారత్, ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన ఐదో టెస్టు, కరోనా వల్ల అర్ధాంతరంగా రద్దైన విషయం తెలిసిందే. అయితే సిరీస్ ఫలితంపై నిర్ణయం తీసుకునే బాధ్యతను ఐసీసీకి అప్పగించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు...