ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినేషన్లలో రవిచంద్రన్ అశ్విన్... జో రూట్, మేయర్తో పాటు...
First Published Mar 2, 2021, 5:18 PM ISTఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో అదరగొడుతున్న భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్- ఫిబ్రవరి’ నామినేషన్లలో నిలిచాడు. అశ్విన్తో పాటు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, వెస్టిండీస్ యంగ్ ప్లేయర్ కేల్ మేయర్ కూడా ఈ నామినేషన్లలో ఉన్నారు..