కెప్టెన్ అజింకా రహానే 261 బంతుల్లో 26 ఫోర్లు, 3 సిక్సర్లతో 204 పరుగులు చేసి.. డబుల్ సెంచరీ నమోదు చేశాడు. రంజీల్లో రికార్డు లెవెల్లో పరుగులు చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్, మరో సెంచరీ బాదేశాడు. 126 పరుగులు చేసి సర్ఫరాజ్ ఖాన్.. నాటౌట్గా నిలవగా హార్థిక్ తామోర్ 9, షామ్స్ ములానీ 23 పరుగులు చేశారు..
.