ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, రిషబ్ పంత్... ఇలా ఈ ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లను మార్చింది టీమిండియా. ఈ లిస్టులో ఛతేశ్వర్ పూజారా కూడా చేరతాడా? లేదా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది..