మనీశ్ పాండే 15 బంతుల్లో 10 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 17 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. జయవిక్రమ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ను అంపైర్ అవుట్గా ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన భారత జట్టుకి అనుకూలంగా ఫలితం దక్కింది.
మనీశ్ పాండే 15 బంతుల్లో 10 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 17 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. జయవిక్రమ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ను అంపైర్ అవుట్గా ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన భారత జట్టుకి అనుకూలంగా ఫలితం దక్కింది.