విజయ్ హాజారే ట్రోఫీలో 8 ఇన్నింగ్స్ల్లో 524 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, టీమిండియాలో ప్లేయింగ్ ఎలెవన్లోకి రావడానికి చాలా కాలం ఎదురుచూడాల్సి వచ్చింది. అప్పుడెప్పుడో ఐర్లాండ్తో సిరీస్కి రాహుల్ త్రిపాఠిని ఎంపిక చేసినా, ఆ తర్వాత జరిగిన జింబాబ్వే టూర్తో పాటు ఇంగ్లాండ్ టూర్, బంగ్లా టూర్లోనూ రిజర్వు బెంచ్లోనే కూర్చున్నాడు...