ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరగబోయే మొదటి టీ20 మ్యాచ్కి ఆతిథ్యమిస్తున్న తిరువనంతపురంలో అభిమానులు భారీ విరాట్ కోహ్లీ కటౌట్ ఏర్పాటు చేశారు. గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం బయట ఏర్పాటు చేసిన ఈ కటౌట్, మ్యాచ్కి వచ్చే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోనుంది... కోహ్లీ తప్ప మిగిలిన క్రికెటర్లను పట్టించుకోలేదు అక్కడి అభిమానులు...