ఇన్నాళ్లూ భారత్ లో వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు అహ్మదాబాద్, చెన్నై వేదికలని.. భద్రతా కారణాలనీ చెప్పిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఇప్పుడు అసలు విషయం బయటపెట్టింది. పాకిస్తాన్ ఆందోళనంతా ఇప్పుడు ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ కాదు. 2025లో జరుగాల్సి ఉన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ..