టీమిండియా కెప్టెన్సీ రేసులో నిలిచిన శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషబ్ పంత్లను పక్కకు నెడుతూ దూసుకొచ్చాడు హార్ధిక్ పాండ్యా. రోహిత్ శర్మ స్థానంలో హార్ధిక్ పాండ్యా, టీమిండియా టీ20 కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నట్టేనని వార్తలు వినిపిస్తున్నాయి...