పాకిస్తాన్ పరువు పోయింది, వాళ్లను కఠినంగా శిక్షించాలి... పీఎస్ఎల్ వాయిదాపై అక్తర్ కామెంట్స్...
First Published Mar 5, 2021, 1:29 PM ISTఎన్నో గొప్పలకు పోయి, పీఎస్ఎల్ 2021 సీజన్ను నిర్వహించిన పాక్ క్రికెట్ బోర్డుకు కరోనా రూపంలో ఊహించని షాక్ తగిలింది. పట్టుమని 15 మ్యాచులు కూడా పూర్తి కాకముందే, ఏకంగా ఏడుగురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన పీసీబీ, పాక్ సూపర్ లీగ్ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పీఎస్ఎల్ వాయిదా పడడంపై సీరియస్ అయ్యాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్...