ఇండియా, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ వాయిదా... టీ20 వరల్డ్కప్ తర్వాత...
First Published Sep 16, 2021, 3:14 PM ISTఒకప్పుడు ఏడాదిలో మహా అయితే ఓ 100 రోజులు మాత్రమే మ్యాచులు ఆడేవాళ్లు క్రికెటర్లు. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఐపీఎల్, ఐసీసీ టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్ల కారణంగా తీరిక లేకుండా క్రికెట్ ఆడుతున్నారు...