రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుబ్మన్ గిల్, కెఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కెఎస్ భరత్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్... ఇలా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడబోయే టీమ్లో ఒక్క ఛతేశ్వర్ పూజారా తప్ప మిగిలిన అందరూ ఐపీఎల్ 2023 సీజన్లో ఆడబోతున్నారు..