‘దీపక్ హుడా కారణంగా సంజూ శాంసన్ తుదిజట్టులోకి రాలేదనేది నిజం కాదు. ఎందుకంటే సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి.. సౌతాఫ్రికా సిరీస్ ఆడిన శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ స్థానంలో టీమ్లోకి వచ్చారు. దీపక్ హుడా ముందునుంచే జట్టులో ఉన్నాడు... ఆల్రౌండర్ కావడంతో దీపక్ హుడాకి తుదిజట్టులో చోటు కల్పించి ఉండవచ్చు’ అంటూ కామెంట్ చేశాడు గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా...