తాజాగా ఐర్లాండ్తో టీ20 సిరీస్లో గాయపడి మరోసారి వార్తల్లో నిలిచాడు రుతురాజ్ గైక్వాడ్. దేవ్దత్ పడిక్కల్, పృథ్వీషా, రాహుల్ త్రిపాఠి వంటి ప్లేయర్లు టీమిండియాలో చోటు కోసం తపస్సు చేస్తుంటే... రుతురాజ్ గైక్వాడ్ని ఆ అవకాశం వరించినా, అవకాశం మాత్రం కలిసి రావడం లేదని ట్రోల్స్ చేస్తున్నారు మరికొందరు..