కనీసం యజ్వేంద్ర చాహాల్కి రెండు ఓవర్లు ఇచ్చి, ఆరంగ్రేటం మ్యాచ్ ఆడుతున్న ఉమ్రాన్ మాలిక్కి మరో ఓవర్ ఇచ్చి ఉంటే బాగుండేదని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే తొలి టీ20లో భువీ, హర్ధిక్ పాండ్యా, ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్తో కలిపి నలుగురు ఫాస్ట్ బౌలర్లు తుదిజట్టులోకి వచ్చారు. యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్లతో కలిపి మొత్తంగా ఆరుగురు బౌలర్లతో బరిలో దిగింది టీమిండియా...