టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత న్యూజిలాండ్తో జరిగిన వన్డే, టీ20 సిరీస్కి రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ వంటి సీనియర్లు దూరంగా ఉన్నారు. దాదాపు మూడు వారాల విశ్రాంతి తర్వాత బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చారు వీళ్లు...