‘రోహిత్ ఫిట్ గానే ఉన్నాడు. అతడు సెలక్షన్ కు అందుబాటులో ఉంటాడు. టెస్టు, వన్డేలకు అతడే సారథిగా వ్యవహరిస్తాడు. కానీ టీ20 లకు మాత్రం హార్ధిక్ పాండ్యా కెప్టెన్ గా ఉంటాడు..’ అని స్పష్టం చేశాడు. ఇక గాయాల నుంచి కోలుకుంటున్న టీమిండియా స్టార్ క్రికెటర్లు కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ లు విండీస్ టూర్కు అందుబాటులో ఉండరు. ఈ ముగ్గురిలో బుమ్రా మాత్రం ఆగస్టులో జరిగే ఐర్లాండ్ సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చే అవకాశముంది.