అయితే దీనిపై పీసీబీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. చెన్నై పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుంది గనక అక్కడ తాము ఆడలేమని ఆందోళన చెందుతున్నది. అఫ్గాన్ కు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజ్బీర్ రెహ్మాన్ ల రూపంలో నాణ్యమైన స్పిన్ త్రయం ఉంది. చెన్నైలో మ్యాచ్ ఆడితే ఈ ముగ్గురి స్పిన్ బౌలింగ్ కు పాకిస్తాన్ టీమ్ ప్యాక్ అవడం ఖాయమని పీసీబీ ఆందోళన..