విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక సిరీస్కో కెప్టెన్ని మారుస్తున్న భారత క్రికెట్ బోర్డు, విశ్రాంతి పేరిట సీనియర్ క్రికెటర్లను చాలా సిరీస్లకు దూరంగా పెడుతోంది. భారత ప్రధాన ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా కలిసి ఓ వన్డే మ్యాచ్ ఆడి రెండేళ్లు దాటిదంటే... టీమిండియాలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు...