ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున ఆడిన మురళీ విజయ్... 2020లో సీఎస్కే ఫెయిల్యూర్ తర్వాత వేలంలో అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరిపోయాడు. ఐపీఎల్ 2021, 2022, 2023 సీజన్ల ఐపీఎల్ వేలంలో రిజిస్టర్ చేయించుకున్నా మురళీ విజయ్ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు...