కృనాల్ పాండ్యా బంగారం స్మగ్లింగ్ కేసు... ఆరు గంటల విచారణ తర్వాత...
First Published Nov 15, 2020, 5:19 PM ISTIPL 2020 సీజన్లో టైటిల్ గెలిచి, ఐదోసారి ఛాంపియన్గా నిలచి రికార్డు క్రియేట్ చేసింది ముంబై ఇండియన్స్.. ముంబై తరుపున బరిలో దిగిన ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా, భారీగా బంగారం, జ్యూవెలరీ, వజ్రాలు తీసుకొస్తూ ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు దొరికిన సంగతి తెలిసిందే.