భారత్ లో జరిగే ఐపీఎల్ తో పాటు యూఏఈలో ఇంటర్నేషనల్ టీ20 లీగ్, దక్షిణాఫ్రికా వేదికగా జరుగబోయే ఎస్ఎ20 లో పెట్టుబడులు పెట్టిన రిలయన్స్ యజమాని ముఖేష్ అంబానీ కన్ను ఇప్పుడు ఫుట్బాల్ మీద పడింది. త్వరలోనే ఆయన ఓ దిగ్గజ ఫుట్బాల్ ఫ్రాంచైజీకి ఓనర్ కాబోతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.