దీనికి చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ’ధోని ప్రస్తుతానికైతే విశ్రాంతి తీసుకుంటున్నాడు. వచ్చే సీజన్ గురించి మాట్లాడుకోవడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ధోనీ లక్ష్యాలు , వాటిని సాధించడానికి ఉత్తమమైన మార్గాలేంటో అతడికి స్పష్టమైన అవగాహన ఉంది. మేమైతే ధోని వచ్చే సీజన్ లో అతడు అందుబాటులో ఉంటాడనే అనుకుంటున్నాం..’అని చెప్పుకొచ్చాడు.