జడేజాతో ఫ్రాంక్ చేసిన ధోనీ... కోపంతో సీఎస్కే టీమ్ నుంచి వెళ్లిపోవాలనుకున్న జడ్డూ...
First Published Mar 26, 2023, 4:11 PM ISTమహేంద్ర సింగ్ ధోనీతో దోస్తీ అంటే మామూలుగా ఉండదు అలాగే దుష్మణీ కూడా. క్రీజులో ఎంతో కూల్గా కామ్గా ఉండే మహేంద్రుడు, ఆఫ్ ఫీల్డ్ కూడా అలాగే ఉంటాడు. అందుకే కోహ్లీ, రైనా, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లు, ధోనీతో బాగా కనెక్ట్ అయ్యారు. అయితే జడ్డూ విషయంలో మాహీ చేసిన ఓ ఫ్రాంక్, అతను టీమ్ వీడిపోవాలని డిసైడ్ అయ్యేదాకా వెళ్లిందట...