అయితే ఇదంతా జరగడానికి ధోనీ చేసిన ఓ చిన్న ఫ్రాంక్ కారణమట. ఐపీఎల్ 2022 సీజన్లో జడ్డూని కెప్టెన్సీ నుంచి తీసేసిన తర్వాత మాహీ, జడేజాతో ‘జడ్డూ నిన్ను టీమ్ నుంచి తీసేయబోతున్నారు’ అంటూ ఫ్రాంక్ చేశాడట. ఇది నిజమని నమ్మిన జడ్డూ, సోషల్ మీడియాలో సీఎస్కే పోస్టులన్నీ డిలీట్ చేశాడట. ఆఖరికి మళ్లీ మాహీయే ముందుకొచ్చి, తన ఫ్రాంక్ గురించి జడేజాకి చెప్పాడంతో ఇద్దరి మధ్య వాతావరణం కుదుటపడిందని సమాచారం...