తన బయోపిక్ సినిమా హక్కులనే రూ.10 కోట్లకు అమ్మిన మహేంద్ర సింగ్ ధోనీ, కేవలం భారీగా డబ్బులు దక్కుతున్నాయనే ఉద్దేశంతో ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. రైనా, అంబటి రాయుడు వంటి ప్లేయర్లు ఇతర దేశవాళీ లీగుల్లో ఆడుతున్నా, మాహీ మాత్రం వాటిలో ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
తన బయోపిక్ సినిమా హక్కులనే రూ.10 కోట్లకు అమ్మిన మహేంద్ర సింగ్ ధోనీ, కేవలం భారీగా డబ్బులు దక్కుతున్నాయనే ఉద్దేశంతో ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. రైనా, అంబటి రాయుడు వంటి ప్లేయర్లు ఇతర దేశవాళీ లీగుల్లో ఆడుతున్నా, మాహీ మాత్రం వాటిలో ఇంట్రెస్ట్ చూపించడం లేదు.