ఐపీఎల్ వాయిదా పడదు, రేపటి నుంచి యథావిథిగా మ్యాచులు... ఆ జట్టుకి మాత్రం ప్రత్యేకంగా...
First Published May 3, 2021, 6:49 PM ISTఐపీఎల్ 2021 సీజన్పై కరోనా పంజా విసిరిన విషయం తెలిసిందే. కేకేఆర్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్తో పాటు సీఎస్కే బౌలింగ్ కోచ్ బాలాజీ, సీఈవో కాశీ విశ్వనాథ్, బస్ క్లీనర్ కరోనా బారిన పడ్డారు. దీంతో ఐపీఎల్ వాయిదా పడబోతున్నట్టు ప్రచారం జరిగింది.