భారత క్రికెట్ బోర్డు ఇచ్చిన వివరణతో ఐపీఎల్ మ్యాచులపై క్లారిటీ వచ్చింది. కరోనా కారణంగా ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరగాల్సిన నేటి మ్యాచ్ వాయిదా పడినా, రేపటి నుంచి మ్యాచులు యథావిథిగా జరగబోతున్నాయి.
భారత క్రికెట్ బోర్డు ఇచ్చిన వివరణతో ఐపీఎల్ మ్యాచులపై క్లారిటీ వచ్చింది. కరోనా కారణంగా ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరగాల్సిన నేటి మ్యాచ్ వాయిదా పడినా, రేపటి నుంచి మ్యాచులు యథావిథిగా జరగబోతున్నాయి.