ఆసియా కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో రవీంద్ర జడేజా, ఆవేశ్ ఖాన్లను తప్పించిన బీసీసీఐ సెలక్టర్లు... వారి స్థానంలో జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్లకు అవకాశం కల్పించారు. యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్ని స్టాండ్బైలోకి మార్చి, అక్షర్ పటేల్కి 15 మంది జాబితాలో చోటు కల్పించారు...