కావాలనే టీ20లకు దూరంగా మహ్మద్ షమీ... టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో హర్షల్ పటేల్?...
First Published Aug 5, 2022, 6:10 PM ISTటీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న మహ్మద్ షమీ, ఆ టోర్నమెంట్ తర్వాత ఏడాదిగా ఒక్కటంటే ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. మహ్మద్ షమీ స్థానంలో హర్షల్ పటేల్ను ఆడించాలని భావిస్తున్న బీసీసీఐ, షమీని వన్డే, టెస్టులకు మాత్రమే పరిమితం చేసింది...