ఐపీఎల్ 2022 సీజన్లో రవిచంద్రన్ అశ్విన్ని, రాజస్థాన్ రాయల్స్ వాడేసినట్టుగా విరాట్ కోహ్లీని ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో వాడుకోవాలని టీమిండియా భావిస్తోందని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది నిజమో కాదో తెలీదు కానీ ఇది నిజం కావాలని విరాట్ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు...