వరల్డ్కప్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అలా అనేసరికి షాక్ అయ్యా... పాక్ బ్యాట్స్మెన్ మహ్మద్ రిజ్వాన్...
First Published Jan 19, 2022, 4:12 PM ISTఐసీసీ టీ20 వరల్డ్కప్ టోర్నీ చరిత్రలో తొలిసారి టీమిండియాపై విజయాన్ని అందుకుంది పాకిస్తాన్. 2021 టోర్నీలో భారత్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది పాక్. మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ కలిసి అజేయంగా 152 పరుగుల భాగస్వామ్యం జోడించారు...