మయాంక్ అగర్వాల్ సెంచరీ మిస్... భారీ స్కోరు చేయలేకపోయిన పంజాబ్ కింగ్స్...
First Published May 2, 2021, 9:22 PM ISTకెఎల్ రాహుల్ గైర్హజరీతో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన మయాంక్ అగర్వాల్, అద్భుత హాఫ్ సెంచరీతో రాణించి పంజాబ్ కింగ్స్ను ఆదుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.