అంతేగాక.. ‘భారత్, పాకిస్థాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లతో నాలుగుదేశాల మధ్య ప్రతి సంవత్సరం ఒక టీ20 నిర్వహించాలని మేం పరిశీలిస్తున్నాం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఇప్పటికే తయారుచేశాం. దానిని ఐసీసీ ముందు ఉంచుతాం. ఈ టోర్నీ నాలుగు దేశాల్లో జరిగే విధంగా ప్లాన్ చేశాం..’ అని ట్వీటాడు.