కరోనా బారిన పడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఐదో టెస్టు సమయానికి కోలుకోకపోయినా ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగే వైట్ బాల్ సిరీస్కి అందుబాటులోకి రానున్నాడు. శస్త్ర చికిత్స పూర్తయినా కెఎల్ రాహుల్ పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని అంచనా. దీంతో అతను ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్కి కూడా దూరం కాబోతున్నాడు..