అయితే కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ సంగతేంటి? వాళ్లు ఇంకా కోలుకోలేదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆసియా కప్ 2023 సమయానికి ఈ ఇద్దరూ కోలుకోకపోతే, నేరుగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడించడం పెద్ద రిస్కే అవుతుంది.. ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా..