విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ లేకుండా ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ని కైవసం చేసుకుంది భారత జట్టు. మొదటి రెండు వన్డేల్లో భారత జట్టు, ఆసీస్పై పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో కుదురుకోవడం, వరల్డ్ కప్కి ముందు టీమిండియాలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతోంది..